500 ఏళ్ల క్రితం లక్ష్మి నరసింహ స్వామీ క్షేత్రం. ఇది స్వయంభూ క్షేత్రం.. స్వామి కొండ మీద ఆకారం లో ఉంటారు. ఉపాలయాలు కూడా చాలా బాగున్నాయి. ప్రశాంతంగా ఉంటుంది.
కుదిరినప్పుడు తప్పనిసరిగా దర్శించుకోండి..
నరసింహావతారం, శ్రీనారసింహుడు, నరసింహావతారము, నృసింహావతారము, నరహరి, నరసింహమూర్తి, నరసింహుడు ఇవన్నీ శ్రీమహావిష్ణువు నాల్గవ అవతారాన్ని వర్ణించే నామములు. హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధుపరిరక్షణకొఱకు, దుష్టశిక్షణ కొఱకు ఆయన ఎన్నో అవతారాలలో యుగయుగాన అవతరిస్తాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు. వానిలో అతిముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు. ఈ దశావతారాలలో నాలుగవ అవతారము నారసింహావతారము. మహాలక్ష్మిని సంబోధించే " శ్రీ " పదాన్ని చేర్చి శ్రీనారసింహుడని ఈ అవతార మూర్తిని స్మరిస్తారు.
నరసింహావతారం, శ్రీనారసింహుడు, నరసింహావతారము, నృసింహావతారము, నరహరి, నరసింహమూర్తి, నరసింహుడు ఇవన్నీ శ్రీమహావిష్ణువు నాల్గవ అవతారాన్ని వర్ణించే నామములు. హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధుపరిరక్షణకొఱకు, దుష్టశిక్షణ కొఱకు ఆయన ఎన్నో అవతారాలలో యుగయుగాన అవతరిస్తాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు. వానిలో అతిముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు. ఈ దశావతారాలలో నాలుగవ అవతారము నారసింహావతారము. మహాలక్ష్మిని సంబోధించే " శ్రీ " పదాన్ని చేర్చి శ్రీనారసింహుడని ఈ అవతార మూర్తిని స్మరిస్తారు.
నరసింహావతారం
నరసింహావతారం రక్షించే భగవంతుడు దేవనాగరి నరసింహ సంస్కృత అనువాదం నరసింహా అనుబంధం విష్ణువు దశావతారాలలో నాల్గవది నివాసం వైకుంఠం ఆయుధములు చక్రం , గద , గోళ్ళు భర్త / భార్య నారసింహి స్వామి ప్రార్థనలలోని శ్రీ జగద్గురు ఆదిశంకరాఛచార్యుల వారి శ్లోకం:
విస్తృతంగా పూజింపబడే నరసింహ స్వామి చిత్రాలలో ఒకటి. ఒడిలో లక్ష్మీదేవి. ఎదురుగా ప్రార్థిస్తున్న ప్రహ్లాదుడు. ఇరుప్రక్కల విష్ణు భక్తులు. పైన ఆదిశేషుడు. ఏకేన చక్ర మపరేణ కరేణ శంఖ మన్యేన సింధుతనయా మవలంబ్య తిష్ఠన్ | వామేతరేణ వరదాభయ పద్మ చిహ్నం లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబమ్ || ప్రార్థన శ్లోకం:
సత్యజ్ఞాన శివస్వరూప మమలం క్షీరాబ్ధి మధ్యస్థితమ్ యోగారూఢ మతిప్రసన్న వదనమ్ భూషా సహస్రోజ్వలమ్| త్ర్యక్షం చక్ర పినాక సభయ వరాన్విభ్రాణమర్కచ్ఛవిమ్ ఛత్రీభూత ఫణీంద్ర మిందు ధవళమ్ లక్ష్మీనృసింహం భజే|| అవతార విశిష్టత సవరించు విష్ణువు ప్రతి అవతారానికి ఒక ప్రత్యేకత ఉంది. అలాగే నరసింహావతారములో కొన్ని ప్రత్యేకతలను గమనించవచ్చు.
భక్తుని మాటను నిజం చేయడానికి అవతరించిన మూర్తి. అలాగే సేవకుని శాపాన్నించి ముక్తుని చేసిన మూర్తి. సర్వాంతర్యామిత్వం (అన్ని చోట్లా ఉన్నాయి) అన్న భగవద్విభూతి స్పష్టంగా ఈ అవతారంలో తెలుపబడింది. హిరణ్యకశిపుని చంపడానికి ఇలా కుదరదు, అలా కుదరదు అని ఎన్నో నియంత్రణలు ఉన్నా, మరొక ఉపాయం సాధ్యమైంది. చివరకు రాక్షస వధ తప్పలేదు. భగవంతుడు సగం మనిషి, సగం మృగం ఆకారం ఈ అవతారంలో మాత్రమే దాల్చాడు. ఇంక ఈ అవతారాన్ని స్మరించడంలో తెలుగువారికి విశేషమైన వనరులు ఉన్నాయనవచ్చు.
తెలుగునాట నృసింహాలయాలు మిక్కిలిగా ఉన్నాయి. ముఖ్యంగా యాదగిరిగుట్ట , మంగళగిరి , ధర్మపురి (కరీంనగర్ జిల్లా మండలం) , సింహాచలం , అహోబిలం వంటి ఆలయాలు ప్రసిద్ధి చెందాయి. వెంకటేశ్వర స్వామి , నరసింహ స్వామి (ఇద్దరూ ఒకరే) తెలుగునాట ఎన్నో ఇండ్లలో కులదైవాలు. సంస్కృతంలో వేదవ్యాసుడు రచించిన భాగవతాన్ని బమ్మెర పోతన మృదుమధురంగా తెనిగించాడు. అందులో నృసింహావతారానికి సంబంధించిన పద్యాలు తెలుగునాట బహు ప్రాచుర్యాన్ని పొందాయి. (పోతన రచనలోని భాగాలను ఈ వ్యాసంలో విరివిగా వాడడం జరిగింది.) జయ విజయుల శాపవృత్తాంతము సవరించు జయ విజయులు వైకుంఠంలో ద్వారపాలకులు. విష్ణుసేవా తత్పరులు. ఒకమారు సనకసనందనాది మునులు నారాయణ దర్శనార్ధమై వైకుంఠమునకు రాగా అది తగు సమయము కాదని ద్వారపాలకులు వారిని అడ్డగించారు. అందుకు మునులు కోపించి, విష్ణులోకానికి దూరమయ్యెదరని శపించారు. అప్పుడు వారు శ్రీ మహా విష్ణుఫును శరణు వేడగా, మహర్షుల శాపమునకు తిరుగులేదు. కానీ మీరు నా భక్తులైనందువలన మీకు కొంత శాప విమోచన కలిగిస్తాను. మీరు నా భక్తులుగా 7 జన్మలైనా, విరోధులుగా 3 జన్మలుగానీ భూలోకమున జన్మించిన పిమ్మట మరల వైకుంఠానికి వస్తారని ఉపశమనాన్నిచ్చారు. అప్పుడు వారు మీకు దూరంగా 7 జన్మలు ఉండలేమని, విరోధులుగా 3 జన్మలు ఎత్తుతామని పలికెను.
ఆ జయవిజయులే కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగానూ, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగానూ, ద్వాపరయుగంలో శిశుపాల దంతవక్తృలుగానూ జన్మించారు. ప్రతి జన్మలోను విష్ణువు అవతారంచేత వధులై అనంతరం...
Read moreA hidden gem in Hyderabad! This ancient temple near Moosapet Metro (just a 10-minute walk, around 450m) is truly a sight to behold. What makes it special is its unique setting—built amidst natural rock formations that give it a serene and divine atmosphere.
Perfect for a peaceful visit with family, this place offers a blend of spirituality and nature. Whether you're seeking tranquility, architectural beauty, or a spiritual retreat, this temple is a must-visit once or twice a month. Highly recommended for those who appreciate Hyderabad’s historical and...
Read moreThis temple dedicated to Lord Lakshmi Narasimha is located on the congested and busy Moosapet X road on a small cliff. At the outer mandap there is small idol of Yoga Narasimha. The sanctum sanctorum houses the idols of Lakshmi Narasimha and Narayana. There is also a shrine for Hanuman and Navagraha in a side mandap. Contrary to the picture outside, the temple is peaceful and free from crowds. The priests are kind and helpful. The only hitch is you have no parking space and may find it difficult if you go by your four wheeler. Om...
Read more